శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ సూర్యనారయణమూర్తి వారు
లలితా త్రిపుర సుందరిశ్రీ అయ్యప్ప స్వామి వారుశ్రీ నాగ దేవత అమ్మవారుశ్రీ సద్గురు సాయి నాదుడుశ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారుశ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారుశ్రీ గాయత్రీ దేవి అమ్మవారుశ్రీ అనంత పద్మనాభ స్వామి వారు శ్రీ సూర్యనారయణమూర్తి వారుశ్రీ పంచముఖ ఆంజనేయ వారుశ్రీ రమా సత్యనారాయణ స్వామి వారుశ్రీ కోదండ రాములు వారుశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారుశ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి వారు
శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామి వారికి : - ప్రతీ ఆదివారం పంచామృత అభిషేకము, అలంకరణలు, రథసప్తమి రోజున క్షేత్ర ఆవరణలో భక్తులు పరమాన్నం తయారు చేసుకుని స్వామికి నివేదన చేయు అవకాశం భక్తులకు కల్పించడమైనది. మరియు ప్రత్యేక అభిషేకములు, ఆరోగ్య పాశుపత హోమములు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.