శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
సప్త నధీ జలలతో పునీతమైన పుణ్యపుష్కరణీ
సప్త నధీ జలలతో పునీతమైన పుణ్యపుష్కరణీ యమునా,
గోదావరి,
సరస్వతి,
నర్మదా,
సింధు,
కావేరి
ఈ సప్తనదుల జలాలను కలిపి తీర్థస్నానం చేయడం అత్యంత పుణ్యఫలదాయకం అని పురాణాలు చెబుతాయి.