శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

సప్త నధీ జలలతో పునీతమైన పుణ్యపుష్కరణీ

సప్త నధీ జలలతో పునీతమైన పుణ్యపుష్కరణీ యమునా, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఈ సప్తనదుల జలాలను కలిపి తీర్థస్నానం చేయడం అత్యంత పుణ్యఫలదాయకం అని పురాణాలు చెబుతాయి.